కృష్ణాతీరం
Tuesday, October 21, 2008
పురందర్ ట్రెక్
మహా
రాష్ట్ర
లో
ని
శివాజీ
మహారాజు
కోటల్లో
పురందర్
ఒక
ముఖ్యమై
న
కోట
.
పురందర్
-
వజ్రగఢ్
రెండు
ఒకదానికొకటి
ఆనుకొని
ఉన్న
కోటలు
.
శివాజీ
హిందూ
సామ్రాజ్య
కోటల్లో
పురందర్
ఇంద్రుడైతే
,
వజ్రగఢ్
ఇంద్రుని
వజ్రాయధం
వంటిది
.
ఈ
రెండు
కోటలు
మొఘలు
-
మరాఠ
యుద్దాలలో
పలు
మార్లు
చేతులు
మారాయి
.
ప్రస్తుతం
కోటలన్నీ
శిధిలమైనా
ఈ
రెండు
కొండలు
పచ్చని
ప్రకుతితొనూ
, "trekking, rock climbing, rappelling"
వంటి
వాటికి
అనువుగా
ఉండటం
వలన
పర్యాటకులను
ఆకర్షిస్తుంటాయి
.
పైగా
పూణే
,
ముంబై
నగరాలకు
దగ్గరగా
ఉండటం
వలన
వారాంతాలలో
వెళ్లి
వచ్చేందుకు
అనువుగా
ఉంటాయి
.
క్రిందటిసారి
అక్కడ
ట్రెక్కింగ్
కి
వెళ్ళినప్పుడు
తీసిన
కొన్ని
చిత్రాలు
ఇక్కడ
చూడ
వచ్చు.
Newer Posts
Home
Subscribe to:
Comments (Atom)